|
|
![]() |
|---|
| 1. భూమిలోని సుక్స్ సూక్ష్మ జీవుల చైతన్యాన్ని మెరుగు పరుచుటకు అజొస్పైరిల్లమ్, రైజొబియమ్ ఫొస్పొరస్ సాల్యుబులైజింగ్ బాక్టిర్య 50% రాయితీ పై సరఫర చేయబడిన |
|
2. జీవన ఎరువుల సరఫర జీవన మరియు క్రిమి సంహారక మందుల ప్రయొగశాల(బి.పి.సి.ఎల్) రాజెంద్రనగర్ మరియు వ్యవసాయ పరిశొధన స్తానం అమరావతి (ఎ.ఎన్,జి.అర్.ఎ.యు) ద్వారా చేయబడును. |
|
3. 2010-11 సంవత్సరమునకు 50% శాతం రాయితీ పై కేజి కి రూ.20/-(ఆసలుదరా రూ.40/- కేజి) చొప్పున మోత్తం 138 యం.టి. జీవనేరువులను రూ. 27.6 లక్షల ప్రణాళికతో సరఫర చేయుటకు లక్ష్యంగా పెట్టబడినది. |
|


