నీటి యాజమాన్యం :

పెస్సర వర్షాధారపు పంట . కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినపుడు ఒకటి ,రెండు నీటి తడులు ఇస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. వరి మగణుల్లో నీటి తడి అవసరం లేదు .రబీ వరి తరవాత వేసవి లో పండించే పెసరకు 25-30 రోజుల దశలో మరోసారి తేలిక .